Surat: కారుకు త్రివర్ణ పతాకం రంగులు.. సూరత్ నుంచి దిల్లీకి వ్యాపారి చైతన్య ర్యాలీ

ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా అభియాన్'లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు సూరత్ వస్త్ర వ్యాపారి సిద్ధార్ధ దోషి వినూత్న ప్రయోగం చేశారు. తన జాగ్వార్ కారును త్రివర్ణపతాకం రంగుల్లోకి మార్చేశారు. జాతీయ జెండాను పోలిన కారుతో సూరత్ నుంచి దిల్లీకి చైతన్య ర్యాలీ చేపట్టారు. 

Published : 10 Aug 2022 13:41 IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా అభియాన్'లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు సూరత్ వస్త్ర వ్యాపారి సిద్ధార్ధ దోషి వినూత్న ప్రయోగం చేశారు. తన జాగ్వార్ కారును త్రివర్ణపతాకం రంగుల్లోకి మార్చేశారు. జాతీయ జెండాను పోలిన కారుతో సూరత్ నుంచి దిల్లీకి చైతన్య ర్యాలీ చేపట్టారు. 

Tags :

మరిన్ని