Surat: కారుకు త్రివర్ణ పతాకం రంగులు.. సూరత్ నుంచి దిల్లీకి వ్యాపారి చైతన్య ర్యాలీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా అభియాన్'లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు సూరత్ వస్త్ర వ్యాపారి సిద్ధార్ధ దోషి వినూత్న ప్రయోగం చేశారు. తన జాగ్వార్ కారును త్రివర్ణపతాకం రంగుల్లోకి మార్చేశారు. జాతీయ జెండాను పోలిన కారుతో సూరత్ నుంచి దిల్లీకి చైతన్య ర్యాలీ చేపట్టారు.
Published : 10 Aug 2022 13:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం