TTD: అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం: భూమన కరుణాకరరెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తితిదే చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. స్విమ్స్ పునర్ నిర్మాణానికి రూ.197 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తామన్నారు. వడమాలపేట వద్ద పాదిరేడు గ్రామంలో తితిదే ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు
Published : 14 Nov 2023 17:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి