TTD: అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం: భూమన కరుణాకరరెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తితిదే చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. స్విమ్స్ పునర్ నిర్మాణానికి రూ.197 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తామన్నారు. వడమాలపేట వద్ద పాదిరేడు గ్రామంలో తితిదే ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు

Published : 14 Nov 2023 17:15 IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తితిదే చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. స్విమ్స్ పునర్ నిర్మాణానికి రూ.197 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తామన్నారు. వడమాలపేట వద్ద పాదిరేడు గ్రామంలో తితిదే ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు

Tags :

మరిన్ని