బ్రేకింగ్
01 May 2024 | 12:53 IST
తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో 525 మంది
హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడనున్నారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లో 3,986 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- 5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
- ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
- మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/05/24)
- బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
- హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
- రేవ్ పార్టీలో తెలుగు నటులు.. నటి హేమ కూడా హాజరు
- గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
- స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
- బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?