IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌ విజయానికి 152 పరుగులు అవసరం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో (IND vs ENG) భారత్ పట్టు బిగించింది. పర్యటక జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. టార్గెట్‌ వైపు దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24*), యశస్వి జైస్వాల్ (16*) ఉన్నారు. ఇంకా టీమ్‌ఇండియాకు 152 పరుగులు అవసరం. ఫొటోలు..

Updated : 25 Feb 2024 14:46 IST
1/30
2/30
3/30
4/30
5/30
6/30
7/30
8/30
9/30
10/30
11/30
12/30
13/30
14/30
15/30
16/30
17/30
18/30
19/30
20/30
21/30
22/30
23/30
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30

మరిన్ని