KTR: హైదరాబాద్‌ మెట్రో రైల్లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ మెట్రో రైల్లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సందడి చేశారు. కాసేపు మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. హెచ్‌ఐసీసీలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సు అనంతరం.. ఆయన రాయదుర్గం నుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు నగర వాసులు ఆసక్తి చూపారు. ఫొటోలు...

Updated : 24 Nov 2023 16:48 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని