IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌ ఆధిక్యం 322 పరుగులు

రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ (IND vs ENG) మధ్య మూడో టెస్ట్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఆటముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. జైస్వాల్‌ సెంచరీ చేయగా.. గిల్‌ 65 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత్‌ ప్రస్తుతం 322 పరుగుల ఆధిత్యంలో ఉంది. ఆ చిత్రాలు..

Updated : 17 Feb 2024 12:02 IST
1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24

మరిన్ని