IND vs ENG: 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం

రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 445 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. యశస్వి జైస్వాల్ (214*) డబుల్ సెంచరీ సాధించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 లీడ్‌ సాధించింది. ఫొటోలు..

Updated : 18 Feb 2024 14:40 IST
1/36
2/36
3/36
4/36
5/36
6/36
7/36
8/36
9/36
10/36
11/36
12/36
13/36
14/36
15/36
16/36
17/36
18/36
19/36
20/36
21/36
22/36
23/36
24/36
25/36
26/36
27/36
28/36
29/36
30/36
31/36
32/36
33/36
34/36
35/36
36/36

మరిన్ని