Hyderabad : గచ్చిబౌలిలో ‘తెలంగాణ న్యాయాధికారుల సదస్సు’

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీఎం కేసీఆర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కిశోర్‌ మిశ్ర పాల్గొన్నారు.    

Updated : 15 Apr 2022 07:29 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని