CM Jagan : సీఎం జగన్‌ చేతుల మీదుగా ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల

తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. మంత్రులు నారాయణస్వామి, రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated : 05 May 2022 09:44 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని