IND vs ENG: రాంచీ టెస్టు.. ముగిసిన తొలిరోజు ఆట.. ఇంగ్లాండ్ 302/7
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. తొలి సెషన్లోనే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును జో రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ 106*, బెన్ ఫోక్స్ 47, జాక్ క్రాలే 42, బెయిర్స్టో 38 పరుగులు చేశారు. ఫొటోలు..
Updated : 23 Feb 2024 13:13 IST
1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!