Road Accident: రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని చిన్నఓరంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఓబులవారిపల్లె: అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని చిన్నఓరంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కటికంవారిపల్లె గ్రామానికి చెందిన 20 మంది టాటాఏస్, టాటాసుమో వాహనాల్లో మదనపల్లె వద్ద ఉన్న బోయకొండ గంగమ్మ ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో చిన్నఓరంపాడు వద్ద జాతీయ రహదారిపై టాటాఏస్ వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్ను.. అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఎన్నారి నరసింహులు (57) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంకరమ్మ (50)ను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. -
లంచం డబ్బు వదిలి.. పరుగో పరుగు..!
దొంగలు పరుగెత్తడం.. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెంటాడడం సాధారణమే. లంచం తీసుకున్న ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులను చూసి.. నడిరోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన గురువారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. -
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ
మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. -
సినీనటుడు పృథ్వీరాజ్పై అరెస్టు వారెంట్
భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్పై విజయవాడ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. -
‘కూలి’న బతుకులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రహరీ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందడం విషాదం నింపింది. -
ఏపీ, ఒడిశా నుంచి తరలిస్తున్న 930 కిలోల గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి తీసుకువచ్చిన 930 కిలోల గంజాయిని నొయిడా, గ్రేటర్ నొయిడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లబజారులో రూ.4 కోట్లు విలువ చేసే ఈ సరకుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. -
పోలీసుల అదుపులో ఆరుగురు మావోయిస్టులు..!
ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసులు బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. -
బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్