logo

క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు

ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 40 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు.

Published : 05 May 2024 15:07 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 40 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలకు సంబంధించిన 40 మందిపై కేసులు నమోదైనట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అనుమతులు లేకుండా గుమి కూడటం, ర్యాలీలు నిర్వహించడం చట్ట వ్యతిరేకం అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని