logo

ఎమ్మెల్సీ అర్జునుడికి కేశినేని పరామర్శ

గుండెపోటుకు గురై రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) ఆదివారం పరామర్శించారు.

Published : 06 Feb 2023 05:37 IST

గుండెపోటుకు గురై రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) ఆదివారం పరామర్శించారు.  అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని