logo

24 గంటలు.. 1,379 కేసులు

జిల్లాలో 1,379 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అనంత మూడో స్థానంలో ఉంది. విశాఖ, చిత్తూరు తర్వాత అధికంగా జిల్లాలోనే కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో 5,381 మంది చికిత్స పొందుతున్నారు.

Published : 23 Jan 2022 03:17 IST

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో 1,379 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అనంత మూడో స్థానంలో ఉంది. విశాఖ, చిత్తూరు తర్వాత అధికంగా జిల్లాలోనే కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో 5,381 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,65,123 మందికి కరోనా సోకింది. వీరిలో 1,58,649 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రెండు విడతల్లో 1,093 మంది మృత్యువాత పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని