logo

ధాన్యపు రాశులకు నిప్పు పెట్టిన దుండగులు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో అర్ధరాత్రి  ఏడు ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.  

Published : 06 May 2024 12:10 IST

తాళ్లరేవు :  కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో అర్ధరాత్రి  ఏడు ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.  మంటల్లో ధాన్యం మొత్తం కాలిబూడిదైంది.  గమనించిన స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపుచేశారు. కష్టమంతా బుగ్గి పాలైందని కౌలు రైతులు  కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని