logo

రేపటి వరకు గడువు పొడిగింపు

ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని శుక్రవారం వరకు ఎన్నికల సంఘం పొడిగించిందని ఖమ్మం లోక్‌సభ స్థానం ఆర్‌ఓ గౌతమ్‌ బుధవారం ప్రకటించారు.

Published : 09 May 2024 03:07 IST

 


ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని శుక్రవారం వరకు ఎన్నికల సంఘం పొడిగించిందని ఖమ్మం లోక్‌సభ స్థానం ఆర్‌ఓ గౌతమ్‌ బుధవారం ప్రకటించారు. ఇప్పటివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉపయోగించుకోనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని