వణికిస్తున్న ముద్దచర్మ వ్యాధి
ఉమ్మడి జిల్లాలో ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్) బారిన పడుతున్న పశువుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివారణ నిమిత్తం చేపట్టాల్సిన టీకాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3.61 లక్షల తెల్ల జాతి పశువులు, 4.13 లక్షల నల్ల జాతి పశువులు ఉన్నాయి.
డోన్లో నిర్ధారణ
మందకొడిగా టీకా ప్రక్రియ
కర్నూలు వ్యవసాయం, డోన్ న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్) బారిన పడుతున్న పశువుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివారణ నిమిత్తం చేపట్టాల్సిన టీకాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3.61 లక్షల తెల్ల జాతి పశువులు, 4.13 లక్షల నల్ల జాతి పశువులు ఉన్నాయి. రెండు లక్షల టీకాలు రాగా వచ్చినవి పూర్తిస్థాయిలో వేయలేదు. సగం తెల్ల జాతి పశువులకు వేశారు. 20 శాతం టీకాలొస్తే పది శాతం పశువులకే టీకాలు వేయడం గమనార్హం.
క్రమంగా విస్తరిస్తోంది
* కర్నూలు మండలం ఉల్చాల, నిడ్జూరు, దిన్నెదేవరపాడు, గార్గేయపురం, కల్లూరు, నందవరం మండలం హాలహర్వి, కల్లూరు మండలం నాయకల్లు, తడకనపల్లి మజరా వామసముద్రం, దేవనకొండ మండలం మాచాపురం, కప్పట్రాళ్ల, ఆదోనిలోని అర్జున్జ్యోతి నగర్, సి.బెళగల్ మండలం గుండ్రేవుల, ఓర్వకల్లు మండలం చింతలపల్లి, ఆదోని మండలం బల్లేకల్లు, పెద్దతుంబళం గ్రామాల్లో మొత్తం 16 అనుమానిత కేసులు నమోదయ్యాయి.
* డోన్లో నిర్ధారణైనట్లు పశు సంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు.
* సెప్టెంబరు 2 నుంచి 8 వరకు ఆరు నమూనాలు సేకరించి భోపాల్లోని నిషాద్ ల్యాబ్కు సెప్టెంబరు 12 నుంచి 24 వరకు సేకరించిన 10 నమూనాలు విజయవాడకు పంపించారు.
మొదట సరిహద్దు గ్రామాల్లో
* తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో టీకాలు వేయాలని నిర్ణయించాం. రాష్ట్ర సరిహద్దుల్లో అన్ని గ్రామాల్లో తెల్ల జాతి పశువులకు వ్యాక్సిన్ వేస్తున్నాం. అనుమానిత కేసులు వచ్చిన గ్రామాల్లోనూ పశువులకు టీకాలు వేస్తున్నట్లు కర్నూలు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.రామచంద్రయ్య పేర్కొన్నారు.
* నంద్యాల జిల్లాకు ఇప్పటివరకు 80 వేల డోసుల టీకాలు రాగా.. ప్రతి మండలంలో టీములు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 36 వేల డోసుల టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.రమణయ్య తెలిపారు.
చెక్పోస్టుల ఏర్పాటు
పశువుల్లో ముద్దచర్మ వ్యాధి ప్రబలుతుండటంతో ప్రభుత్వం స్పందించి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసింది. మంత్రాలయం మండలం మాధవరం, ఆదోని మండలం పెద్దహరివాణం, కౌతాళం మండలం బాపురం, హాలహర్వి మండలం చింతకుంట, కర్నూలు మండలం పంచలింగాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం