logo

జగన్‌ ఇంటికి వెళ్లడం తథ్యం

రాష్ట్రంలోని ఆర్యవైశ్య సోదరులందరూ చంద్రబాబుకు మద్దతుగా తెదేపా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని, సీఎం జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 16 Apr 2024 06:17 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆర్యవైశ్య సోదరులందరూ చంద్రబాబుకు మద్దతుగా తెదేపా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని, సీఎం జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన సోమవారం కర్నూలులో మాట్లాడారు. ఏపీకి రాజధాని లేకుండా చేసి ఐదేళ్లపాటు జగన్‌ కాలం వెళ్లబుచ్చారన్నారు. అమరావతిని చంద్రబాబు రాజధాని చేశారన్న అక్కసుతో రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్యవైశ్యులు పూర్తిగా అణచివేతకు గురయ్యారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని