పేదోడి కల.. అసంపూర్తి మేడ
పేదోడికైనా.. పెద్దోడికైనా.. సొంతిల్లు కావాలనేది కల. వైకాపా పాలనలో ఐదేళ్లు ఆశగా చూశారు.. అసంపూర్తిగానే వదిలేశారు. గూడు దొరుకుతుందని కలలు కన్నారు.. చెదలు పట్టి చెదిరిపోయాయి. పొదరిల్లుగా చూసుకుందామనుకున్నారు.. ముళ్లపొదలతో నిండిపోయాయి.
ఈనాడు, కర్నూలు
పేదోడికైనా.. పెద్దోడికైనా.. సొంతిల్లు కావాలనేది కల. వైకాపా పాలనలో ఐదేళ్లు ఆశగా చూశారు.. అసంపూర్తిగానే వదిలేశారు. గూడు దొరుకుతుందని కలలు కన్నారు.. చెదలు పట్టి చెదిరిపోయాయి. పొదరిల్లుగా చూసుకుందామనుకున్నారు.. ముళ్లపొదలతో నిండిపోయాయి. ఇంటి తాళాలు ఇస్తామని.. తలుపులు మూశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదల గూడు గోడు వినిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో పాటు ఆదోని, ఆళ్లగడ్డ పురపాలక సంఘాల్లో టిడ్కో గృహాల దుస్థితికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు.
ముళ్లపొదల సముదాయం
ఆదోనిలో అధ్వానంగా టిడ్కో ఆవరణం
పునాదులకే పరిమితం
సాగని నిర్మాణాలు
దాహం తీరేదెలా..
ఆళ్లగడ్డలో టిడ్కో గృహాల వద్ద నిర్మాణంలో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకు, పక్కనే గృహాలు
నివాసాలకు ఆటంకాల ముళ్లు
నంద్యాలలో పెరిగిన ముళ్లపొదలు
ఇళ్లతో చెట్టాపట్టాలు
టిడ్కో గృహాలను దాటుతూ.. పైఅంతస్తుకు పాకుతున్న చెట్లు
ఆశలు ముక్కలు
కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో టిట్కో గృహాలకు పగిలిన కిటికీ అద్దాలు..
పేదల ఇళ్లలో చెదల పుట్టలు
టిడ్కోగృహాల లోపల గోడలకు చెదలు పట్టాయిలా..
చెదిరిన గదుల ఫ్లోరింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!