logo

రైతుకు ఒక్క వస్తువైనా దొరుకుతుందా?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో ఒక సంచి ఎరువైనా దొరుకుతుందా? అని ఆదోని భాజపా ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి అన్నారు.

Published : 17 Apr 2024 02:39 IST

ఓటు అభ్యర్థిస్తున్న ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో ఒక సంచి ఎరువైనా దొరుకుతుందా? అని ఆదోని భాజపా ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి అన్నారు. ఆదోని మండలం విరుపాపురం, వువ్వనూరు గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షినాయుడు, ప్రకాష్‌జైన్‌, తెదేపా నాయకులు భాస్కర్‌రెడ్డి, రామస్వామి, శ్రీకాంత్‌రెడ్డి, జయకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని