logo

మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి

పత్తికొండ మండలం రామచంద్రాపురంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కె.శ్యాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 06 May 2024 12:44 IST

పత్తికొండ రూరల్‌ :  పత్తికొండ మండలం రామచంద్రాపురంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కె.శ్యాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  ఇంటింటికి తిరుగుతూ తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను మహిళలు, వృద్ధులకు వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.  ఆయన వెంట నాయకులు సాంబశివారెడ్డి,  ప్రకాష్,  శ్రీకాంత్ చౌదరి,  కాకర్ల లక్ష్మీనారాయణ, రామానాయుడు,  ప్రమోద్ కుమార్ రెడ్డి,  తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని