logo

పిడుగు పడి వ్యక్తి మృతి

ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన దుర్గప్ప అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

Published : 09 May 2024 19:50 IST

ఆదోని గ్రామీణం: ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన దుర్గప్ప అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య శారదమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో దుర్గప్ప కుప్పకూలి పడిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని