ప్రతిభ చాటి.. ప్రవేశం పొంది..
బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతో పాటు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చటమే ఈ
సూర్యాపేట: జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు (పాతచిత్రం)
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతో పాటు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చటమే ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 4, 5 తరగతుల విద్యార్థులకు పోటీలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీట్లకు తగ్గ బాలబాలికలను ఎంపిక చేస్తుంటారు. సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు, ఐదో తరగతి విద్యార్థులు 13 మంది హకీంపేట (హైదరాబాద్), కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలల్లో ఇటీవల చోటు దక్కించుకున్నారు. వీరిలో పలువురు ‘న్యూస్టుడే’తో ముచ్చటించారు.
త్వరలో ఎంపిక పోటీలు: వెంకట్రెడ్డి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ... హకీంపేటలో జరిగిన పోటీల్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులు సీటు సాధించారు. త్వరలో మళ్లీ ప్రభుత్వ ఆదేశానుసారం నాలుగో తరగతి విద్యార్థులకు హకీంపేట క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు నిర్వహిస్తాం. ఇప్పటి నుంచే బాలబాలికలను తీర్చిదిద్దాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించాం.
క్రీడా కోటాలో ఉద్యోగం సాధిస్తా:
మామిడి నాగపునీత్, ఐదోతరగతి, హుజూర్నగర్
క్రీడా పాఠశాలలకు ఎంపికవటం ఆనందంగా ఉంది. నిపుణుల పర్యవేక్షణలో నిత్యం సాధన చేస్తూ మెలకువలు నేర్చుకుంటాను. తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాను. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించటమే ధ్యేయంగా ముందుకు సాగుతాను. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించటమే లక్ష్యం.
జాతీయ స్థాయిలో రాణించటమే ధ్యేయం
బొల్లేపల్లి భార్గవ్, ఐదోతరగతి, సూర్యాపేట
క్రీడా పాఠశాలకు ఎంపికవడం సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఆటల్లో ఆరితేరేందుకు క్రీడా పాఠశాలను వినియోగించుకుంటాను. జాతీయ స్థాయి పోటీల్లో రాణించటమే ధ్యేయంగా ముందుకు సాగుతాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్