logo

824 పొగాకు బేళ్ల అమ్మకం

మండలంలోని డి.సి.పల్లి పొగాకు వేలం కేంద్రంలో శనివారం జరిగిన పొగాకు విక్రయాల్లో 824 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు వేలం కేంద్రం నిర్వహణాధికారి జి.రాజశేఖర్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 02:07 IST

మర్రిపాడు న్యూస్‌టుడే: మండలంలోని డి.సి.పల్లి పొగాకు వేలం కేంద్రంలో శనివారం జరిగిన పొగాకు విక్రయాల్లో 824 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు వేలం కేంద్రం నిర్వహణాధికారి జి.రాజశేఖర్‌ తెలిపారు. వేలం కేంద్రానికి రైతులు 842 బేళ్లను తీసుకొచ్చారు. 18బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. గరిష్ఠ ధర కిలో రూ.200, కనిష్ఠ ధర కిలో రూ.185 పలికింది. వేలంలో ఎనిమిది మంది వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని