పంచాయతీ కార్యాలయానికి తాళం
మల్కాన్గిరి సమితి గౌడగుడ పంచాయతీ కార్యాలయానికి గ్రామప్రజలు తాళం వేశారు.
గదిలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
మల్కాన్గిరి, న్యూస్టుడే: మల్కాన్గిరి సమితి గౌడగుడ పంచాయతీ కార్యాలయానికి గ్రామప్రజలు తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం గౌడుగుడ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి ఆవాస్యోజన పథకంపై అవగాహన కల్పించారు. 428 మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ 48పేర్లను తొలగించారని సభలో అధికారులు తెలిపారు. దీన్ని గ్రామ ప్రజలు వ్యతిరేకించారు. అర్హుల పేర్లను తొలగించి వేరే వారి పేర్లను ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. అనంతరం అధికారులను ఓ గదిలో పెట్టి స్థానికలు తాళం వేసేశారు. విషయం తెలుసుకుని పోలీసులు, సమితి అభివృద్ధి అధికారి అజయ్కుమార్ ప్రధాన్, తహసీల్దారు చందన్కుమార్ భోయి తదితరులు వివరాలు ఆరా తీశారు. దర్యాప్తు చేసి జాబితాను తయారు చేస్తామని హామీ ఇవ్వడంతో గదిలో ఉన్న సమితి ఉపాధ్యక్షుడు నిరంజన్ హల్దార్, సర్పంచి పండ్రి పజడియామి, ఉప సర్పంచి సుభాష్ విశ్వాస్, వార్డు మెంబరు విశ్వజిత్ విశ్వాస్, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి నిఖిల్ బెనర్జీ, గ్రామ రోజ్గార్ సేవక్ జగదీశ్లను విడిచిపెట్టారు.
పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?