తాగునీటి కష్టాలపై నిలదీత
పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని 14 వార్డు తెదేపా కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీదేవి విమర్శించారు.
సమావేశం నిర్వహిస్తున్న ఛైర్పర్సన్ గౌరీశ్వరి
పార్వతీపురం పురపాలక, న్యూస్టుడే: పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని 14 వార్డు తెదేపా కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీదేవి విమర్శించారు. శనివారం పుర సాధారణ సమావేశం అధ్యక్షురాలు గౌరీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో శ్రీదేవి మాట్లాడుతూ.. ఎండలు మండుతుంటంతో నీటి అవసరాలు పెరిగాయని, ఆ స్థాయిలో సరఫరా జరగడం లేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. అయిదురోజులకు ఒకసారి కుళాయిల నుంచి నీరు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పురలో పాడైన బోర్లను బాగు చేయాలని కోరారు. ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ జాతరల నేపథ్యంలో లక్షల్లో వచ్చే జనానికి ఎలా నీరు అందిస్తారని ప్రశ్నించారు. కమిషనరు రామప్పలనాయుడు మాట్లాడుతూ పండగ నేపథ్యంలో తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తోటపల్లి నుంచి నీటిని విడుదల చేసి ఊట బావులకు పూర్తిస్థాయిలో అందేలా చూస్తామన్నారు. అదనపు ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరు అంశాలను అజెండాలో ఉంచగా వాటిపై చర్చించి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఉపాధ్యక్షులు గున్నేశ్వరరావు, రుక్మిణి, ఇంజినీరింగ్, ఇతర శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్