logo

తెదేపా ద్విచక్ర వాహన ర్యాలీ

బలిజిపేట మండలంలో తేదేపా ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా ఆదివారం సాయంత్రం విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 19:19 IST

బలిజిపేట: బలిజిపేట మండలంలో తేదేపా ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా ఆదివారం సాయంత్రం విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజిపేట నుంచి టాప్లేస్ వాహనం ఎక్కి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పార్టీ జెండాలతో ఊరేగింపుగా వెళ్లారు. బలిజిపేట, నారాయణపురం, చాకారాపల్లి, మీదుగా అజ్జాడ ప్రచారానికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని