logo

పౌరాణిక రంగ స్థల కళాకారుల జిల్లా కార్యవర్గం ఎన్నిక

జిల్లా పౌరాణిక రంగ స్థల కళాకారుల ఐక్యవేదిక నూతన కార్యవర్గాన్ని నగరంలోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వాకా సంజీవరెడ్డి(ఒంగోలు), ఉపాధ్యక్షులుగా...

Published : 14 Aug 2022 02:12 IST

ఒంగోలు గ్రామీణం: జిల్లా పౌరాణిక రంగ స్థల కళాకారుల ఐక్యవేదిక నూతన కార్యవర్గాన్ని నగరంలోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వాకా సంజీవరెడ్డి(ఒంగోలు), ఉపాధ్యక్షులుగా మనోరమ(కనిగిరి), పి.సూరిబాబు(కొండపి), జీవీ.నాగార్జున(పెద్దదోర్నాల), పి.సుబ్బారావు(దర్శి,  ప్రధాన కార్యదర్శిగా మిడసల మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శిగా ఉలిచి బాబూరావు, కట్టా గోవిందకుమార్‌, కోశాధికారిగా జి.వెంకటరామయ్యతో పాటు, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని