logo

గుంతలు లెక్కించతరమా!

ఒంగోలు నగరంలోని సమతానగర్‌ మీదుగా మంగమూరు రోడ్డుకు వచ్చే ప్రాంతంలో పరిస్థితి ఇది.. ఈ మార్గం మొత్తం వందలాది గుంతలు దర్శనమిస్తున్నాయి.

Published : 03 Oct 2022 02:21 IST

ఒంగోలు నగరంలోని సమతానగర్‌ మీదుగా మంగమూరు రోడ్డుకు వచ్చే ప్రాంతంలో పరిస్థితి ఇది.. ఈ మార్గం మొత్తం వందలాది గుంతలు దర్శనమిస్తున్నాయి. పేరుకే నగర పాలక సంస్థలో ఉన్నా దుర్భరంగా ఉంది. ఇటుగా వాహనాలపై ప్రయాణించేవారి ఒళ్లు హూనమవుతోంది. వర్షం పడినప్పుడల్లా గుంతల్లో నీరు నిల్వ ఉండిపోతుంది. తక్షణం దీనిని బాగుచేయాలని వారు కోరుతున్నారు.

 - ఈటీవీ, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని