logo

తెదేపాలో చేరిన మాజీ ఎంపీపీ

మండలంలోని చింతల పల్లెలో గురువారం వైకాపాకు చెందిన మాజీ ఎంపీపీ వావిళ్ళ మీనాకుమారి, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు వావిళ్ళ రమణయ్య, గాలి వెంకటయ్య తో పాటు మరో 17 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 02 May 2024 21:19 IST

కలస‌పాడు: మండలంలోని చింతల పల్లెలో గురువారం వైకాపాకు చెందిన మాజీ ఎంపీపీ వావిళ్ళ మీనాకుమారి, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు వావిళ్ళ రమణయ్య, గాలి వెంకటయ్య తో పాటు మరో 17 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో తెదేపాలో చేరారు. వీరికి విజయమ్మ తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, మాజీ జడ్పీటీసీ రాంభూపాల్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పట్టాభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని