యాదాద్రిలో భక్తుల కోలాహలం

కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న శివాలయంలో ఉదయం నుంచే భక్తుల కోలాకలం మొదలైంది. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ...

Updated : 30 Nov 2020 13:26 IST

తరలివచ్చిన భక్తులు

యాదాద్రి: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న శివాలయంలో ఉదయం నుంచే భక్తుల కోలాకలం మొదలైంది. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. అధికారులు ఎనిమిది విడతలుగా సత్యనారాయాణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేశారు.

సత్యనారాయణ వ్రతం చేస్తూ..

 కార్తిక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఆలయంలో భక్తులుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు, ఆలయ పనులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొండపైకి వాహనాలు నిరాకరించారు.

బారులు తీరిన కారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని