సీరం సర్వే-2 వివరాలు ప్రకటించిన ఎన్ఐఎన్
తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తిపై భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) కలిసి ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సీరం సర్వే ఫలితాలు విడుదలయ్యాయి...........
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తిపై భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) కలిసి ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సీరం సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వివరాలను ఎన్ఐఎన్ విడుదల చేసింది. ఆగస్టు 26, 27 తేదీల్లో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత సర్వే నిర్వహించినట్టు తెలిపింది. మూడు జిల్లాల్లో మొత్తం 1309 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించినట్టు పేర్కొంది. జనగామలో 454 మందికి పరీక్షలు చేస్తే 83మందిలోనే వైరస్ ఉందని తెలిపింది. అలాగే, కామారెడ్డిలో 433 మందికి పరీక్షలు చేస్తే 30 మందిలో, నల్గొండ జిల్లాలో 422 మందికి పరీక్షలు చేస్తే 27 మందిలోనే వైరస్ ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.
తాజాగా సేకరించిన శాంపిల్స్లో జనగామలో 18.2 శాతం, కామారెడ్డిలో 6.9శాతం, నల్గొండలో 11.1 శాతం మందికి వైరస్ సోకినట్టు తెలిపింది. ప్రజలు మాస్క్లు ధరించడం, వ్యక్తిగతమైన శుభ్రత , భౌతికదూరం పాటించడం వల్ల వైరస్ వ్యాప్తి నెమ్మదిగా జరుగుతోందని గుర్తించినట్టు నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా మే నెలలో తొలిసారి సంయుక్తంగా సర్వే చేసిన ఈ సంస్థలు అప్పటికి సామాజిక వ్యాప్తి లేదని వెల్లడించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?