ఇంధన ధరలకు రెక్కలు.. ఆర్టీసీకి చుక్కలు
రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు ఆర్టీసీకి గుదిబండలా మారిపోయాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఆకాశాన్నంటుతున్న డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి....
పెనుభారంగా ఎక్సైజ్ సుంకం, వ్యాట్
ఇంటర్నెట్ డెస్క్: రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు ఆర్టీసీకి గుదిబండలా మారిపోయాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఆకాశాన్నంటుతున్న డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. ఏడాదికి సుమారు 20 లక్షల కిలో లీటర్ల డీజిల్ వినియోగిస్తున్న ఆర్టీసీపై పెరిగిన ధరలతో దాదాపు రూ.350 కోట్ల భారం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో 9754 బస్సులను ప్రయాణికుల కోసం తిప్పుతున్నారు. డీజిల్పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తదితర పన్నులు సంస్థకు పెను భారంగా మారాయి. లాక్డౌన్ తర్వాత పూర్తిస్థాయిలో బస్సులు రోడ్డెక్కుతుండగా, పెరిగిన ధరలతో వాటిని తిప్పేందుకు అధిక వ్యయం ఖర్చవుతోంది.
ఆర్టీసీ ఆర్థిక వనరులు కరిగిపోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు రెండు వారాలు ఆలస్యంగా ఇస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు డీజిల్ ధరలు పెరుగుతూ పోతే మున్ముందు పరిస్థితులపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తదితర పన్నులు రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రయాణికులపై ఆ భారం పడకుండా ప్రభుత్వాలే భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఛార్జీలు పెంచుకుంటూ పోతే ప్రజలు ఆర్టీసీకి దూరమవడం ఖాయమని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట