‘ఆధార్’ మొబైల్ నంబర్.. అప్డేట్ చేసుకోండిలా!
శాశ్వత ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లకుండా.. మీ ఆధార్కార్డుకు సంబంధించిన మొబైల్ నంబర్ను స్వయంగా మీరే అప్డేట్ చేసుకోండిలా..
ఇంటర్నెట్ డెస్క్: అవును! మీ ఆధార్కార్డుకు సంబంధించిన మొబైల్ నంబర్ను స్వయంగా మీరే అప్డేట్ చేసుకోవచ్చు. శాశ్వత ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి, అక్కడ గంటల తరబడి నిలబడే పనిలేకుండా... యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇందుకు మీ మొబైల్ నంబర్ని ఆధార్కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్డేట్ చేయండిలా!
1. ఆధార్ అనుసంధాన మొబైల్ నంబర్ అప్డేట్ కోసం యూఐడీఏఐ వెబ్ పోర్టల్ ask.uidai.gov.in ఓపెన్ చేయండి.
2. ఈ పోర్టల్లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్, క్యాప్చాను ముందుగా నమోదు చేసి.. మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
3. అనంతరం ఓపెన్ అయిన డ్రాప్డౌన్ బాక్స్లో ‘అప్డేట్ ఆధార్’పై క్లిక్ చేసి ముందుకెళ్లండి.
4. ఆపై ఆధార్ నంబర్, పూర్తి పేరు నమోదు చేసి మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ‘మొబైల్ నంబర్’ కింద ఎంచుకొని ప్రోసిడ్ అవ్వండి.
5. ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా మళ్లీ నమోదు చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరిచూసుకోని సేవ్&ప్రోసిండ్ క్లిక్ చేయండి.
6. దీని తర్వాత రూ.25 ఫీజు చెల్లింపు కోసం సమీప ఆధార్ సెంటర్ అపాయింట్మెంట్ను ఇక్కడే ఆన్లైన్లోనే తీసుకోవాలి. అనంతరం ఆధార్ సెంటర్కి వెళ్లాక ఫీజు చెల్లింపుతో పాటు వారు అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్