బస్సు వెంట పులి.. సిబ్బందిపై వేటు!
ఛత్తీస్గఢ్లోని నందన్వన్ జంగిల్ సఫారీలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు సిబ్బందిని ఆదివారం విధుల నుంచి తొలగించారు. పర్యాటకులతో వెళ్తున్న బస్సును పులి వెంబడించడమే వారిపై చర్యలకు కారణం. రాయ్పూర్లోని నందన్వన్ జంగిల్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని నందన్వన్ జంగిల్ సఫారీలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు సిబ్బందిని ఆదివారం విధుల నుంచి తొలగించారు. పర్యాటకులతో వెళ్తున్న బస్సును పులి వెంబడించడమే వారిపై చర్యలకు కారణం. రాయ్పూర్లోని నందన్వన్ జంగిల్ సఫారీలో శుక్రవారం పర్యాటకుల బస్సు సంచరిస్తుండగా.. ఓ పులి బస్సు వెంట పడింది. అనంతరం బస్సు కిటికీకి ఉన్న కర్టెన్ను లాగేసింది. వెంటనే భయపడిపోయిన ఓ ప్రయాణికుడు తొందరగా వెళ్లాలని డ్రైవర్కు సూచించచడంతో బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు పులి వెంట పడే వరకు ఏం చేస్తున్నారని పేర్కొంటూ బస్సు డ్రైవర్, టూరిస్ట్ గైడ్ను విధుల నుంచి తొలగించారు.
సఫారీకి వెళ్లినపుడు పర్యాటకులు, జంతువుల భద్రత గురించి సిబ్బందికి శిక్షణ ఇస్తామని, అయినప్పటికీ వీరు భద్రతా ప్రమాణాల్ని పాటించలేదని సఫారీ డైరక్టర్ మెర్సీ బెల్లా అన్నారు. ఈ వీడియో గైడ్ తీసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అందుకే వారిని విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్