తెలంగాణ వైద్య కళాశాలలకు సెలవులు

రోనా కారణంగా రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తూ కాళోజి వర్సిటీ ఉత్తర్వుల జారీ చేసింది. అయితే..

Updated : 15 Mar 2020 17:27 IST

వరంగల్‌: కరోనా కారణంగా రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తూ కాళోజి వర్సిటీ ఉత్తర్వుల జారీ చేసింది. అయితే మెడికల్‌, డెంటల్‌, ఆయూష్‌ విభాగాల పీజీ విద్యార్థులకు సెలవులు వర్తించవని వర్సిటీ పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కూడా ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది. అన్ని తరగతులు, పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని