ఈ ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసూ లేదు తెలుసా!
కొవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదట ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ముగియడంతో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ఉదయం ప్రసంగించారు. రాష్ట్రాలు కోరడంతో లాక్డౌన్ను మే3 వరకు పొడగిస్తున్నామని ప్రకటించారు....
ముంబయి: కొవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదట ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ముగియడంతో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ఉదయం ప్రసంగించారు. రాష్ట్రాలు కోరడంతో లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నామని ప్రకటించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి, దామన్, దియు, సిక్కింలో ఏ ఒక్కరూ ఈ వైరస్ బారిన పడకపోవడం గమనార్హం. మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు మాత్రమే నమోదైంది. పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది.
దేశవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నానికి 10,752 కొవిడ్ కేసులు నమోదవ్వగా 361 మంది మృతిచెందారు. 1226 మంది వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో 2,455 కేసులతో అగ్రస్థానంలో ఉంది. దేశంలోని కొవిడ్ బాధితుల్లో 22.8 శాతం మంది ఇక్కడే కావడం గమనార్హం. దిల్లీ (1510), తమిళనాడు (1173)లో వెయ్యి కేసులు దాటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM