ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు: శ్రీనివాస్గౌడ్
గతంలో ఏ ప్రభుత్వాలు గీత కార్మికులకు సాయం చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఆదుకున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించినా,
హైదరాబాద్: గతంలో ఏ ప్రభుత్వాలు గీత కార్మికులకు సాయం చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఆదుకున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడిన గీత కార్మికుల కుటుంబాలకు ‘కేసీఆర్ అభయ హస్తం’ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రవీంద్ర భారతిలో బాధితులకు మంత్రి ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
‘‘గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నాం. గౌడ యువకులకు రుణాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. రూ.20 కోట్లతో ట్యాంక్బండ్తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలో గౌడలకు డిజైన్తో కూడిన లూనాలు అందిస్తాం’’ అని మంత్రి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం