Andhrapradesh News: విశాఖలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
ప్రస్తుతం నెలకు వినియోగిస్తున్న యూనిట్ల మేరకే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని నగదు, డిజిటల్ రూపంలో డిస్కంలకు చెల్లిస్తున్నాం.
విశాఖపట్నం: ప్రస్తుతం నెలకు వినియోగిస్తున్న యూనిట్ల మేరకే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని నగదు, డిజిటల్ రూపంలో డిస్కంలకు చెల్లిస్తున్నాం. ఇకపై ముందుగానే డబ్బులు చెల్లించి.. సరిపడా విద్యుత్తును కొనుగోలు చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఐబోట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ మీటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో తొలిసారి విశాఖలో ప్రయోగాత్మకంగా 100 చోట్ల ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. విశాఖ సర్కిల్ కార్యాలయంలోని జోన్-1 పరిధిలో.. 95 సింగిల్ ఫేజ్, 5 త్రీఫేజ్ కనెక్షన్లకు ఈ మీటర్లను అనుసంధానం చేసి పరీక్షిస్తున్నారు. బ్యాలెన్స్, రీఛార్జ్ సమాచారం వినియోగదారులకు చేరవేయడం లాంటి సాంకేతిక అంశాలను పరిశీలించడం సహా.. ప్రీపెయిడ్ మీటర్ల పనితీరును అంచనా వేసి ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందుకు వెళ్తామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్