Vijayawada: విజయవాడలో మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Published : 03 Jan 2024 13:12 IST

విజయవాడ: విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలంటూ కార్యాలయం ముట్టడికి డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు, నిరుద్యోగులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. అనంతరం ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని ఠాణాకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని