India Corona: 1.87 లక్షల పరీక్షలు చేస్తే.. 2,468 మందికి పాజిటివ్‌..!

దేశంలో కరోనా కట్టడిలో ఉండడంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Updated : 05 Oct 2022 10:13 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొద్దిరోజులుగా మూడు వేల సమీపంలోనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

  • నిన్న చేసిన నిర్ధారణ పరీక్షలు : 1,87,511
  • కొత్తగా నమోదైన కేసులు : 2,468
  • మొత్తం మరణాల సంఖ్య : 5,28,733
  • మొత్తం రికవరీలు :4.40 కోట్లు (98.74%)
  • ప్రస్తుతం క్రియాశీల కేసులు : 33,318(0.07%)
  • మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 218.83 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని