హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 15 Jul 2021 14:34 IST

చంఢీగఢ్‌: హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌ ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా పని చేసిన ఈయన ఇటీవల హరియాణాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్‌ ఇటీవల బాధ్యతలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని