TS News: తెరాస జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే!
తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు.
హైదరాబాద్: తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన ప్రకటించారు. సూర్యాపేటకు లింగయ్య యాదవ్, యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్గొండ- రవీంద్ర కుమార్, రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్- మెతుకు ఆనంద్, మేడ్చల్- శంభీపూర్ రాజు, నాగర్ కర్నూల్- గువ్వల బాలరాజు, మహబూబ్నగర్- సి.లక్ష్మారెడ్డి, వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్, జోగులాంబ గద్వాల- బి. కృష్ణమోహన్రెడ్డి, నారాయణపేట- ఎస్. రాజేందర్రెడ్డిని నియమించారు.
హైదరాబాద్కు మాగంటి గోపీనాథ్, ఆదిలాబాద్- జోగు రామన్న, మంచిర్యాల- బాల్క సుమన్, నిర్మల్- విఠల్రెడ్డి, కుమురంభీం అసిఫాబాద్- కోనేరు కోనప్ప, నిజామాబాద్- జీవన్రెడ్డి, కామారెడ్డి- ఎం.కె.ముజీబుద్దీన్, కరీంనగర్- రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, జగిత్యాల- విద్యాసాగర్రావు, పెద్దపల్లి- కోరుకంటి చందర్, మెదక్- పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి- చింతా ప్రభాకర్, సిద్దిపేట- కొత్త ప్రభాకర్రెడ్డి, వరంగల్- ఆరూరి రమేశ్, హనుమకొండ- దాస్యం వినయ్భాస్కర్, జనగామ- సంపత్రెడ్డి, మహబూబాబాద్- మాలోతు కవిత, ములుగు- కుసుమ జగదీశ్, జయశంకర్ భూపాల్పల్లి- గండ్ర జ్యోతి, ఖమ్మం- తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావులను కేసీఆర్ నియమించారు. ఈ మేరకు తెరాస పార్టీ వారి పేర్లను వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM