రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
దిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దేశంలో ఒకే భాషను రుద్దాలని మోదీ భావిస్తున్నారని, కేంద్రంలోని అధికార పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ పేర్కొంటున్నారని.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న రాహుల్పై చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదిలతో కూడిన బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!