Kesineni Nani: పార్టీలకు అతీతంగా ప్రజల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఉండాలి: ఎంపీ కేశినేని నాని
వాలంటీర్ల వ్యవస్థ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విజయవాడ: వాలంటీర్ల వ్యవస్థ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎంపీ కేశినేని నాని రైతులకు రాయితీపై రెండో దశలో 25 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై స్పందించారు. మంచి చేసే ఏ వ్యవస్థనైనా ప్రోత్సహించి కొనసాగిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. అధికార పార్టీ కోసం పనిచేయని వాలంటీర్లతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
- ఇదీ చదవండి: సంపద సృష్టితో పేదరికం పోగొట్టాలి: చంద్రబాబు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలని.. అన్నదాతలు బాగుండాలనేదే తెదేపా ఆకాంక్షగా అని పేర్కొన్నారు. గతంలో రాయితీపై చంద్రబాబు రైతులకు ట్రాక్టర్లు అందించారని.. తెదేపా అధికారంలో లేకపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతోనే రాయితీపై 1000 ట్రాక్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేశినేని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!