TDP: రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన చంద్రబాబు

రెండు నియోజకవర్గాలకు తెదేపా ఇన్‌ఛార్జ్‌లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.  ప్రకాశం జిల్లా దర్శి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు బాధ్యులను నియమించారు.

Updated : 08 Mar 2024 15:28 IST

అమరావతి: రెండు నియోజకవర్గాలకు తెదేపా ఇన్‌ఛార్జ్‌లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.  ప్రకాశం జిల్లా దర్శి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు బాధ్యులను నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. దర్శికి హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్‌, రైల్వే కోడూరుకు ముక్కా రూపానందరెడ్డిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని