TRS Plenary: తెరాస ప్లీనరీ.. ఇవే 13 తీర్మానాలు
తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తు్న్న ఈ తెరాస ప్రతినిధుల సభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్: తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ఈ తెరాస ప్రతినిధుల సభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ కొనసాగనుంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత మొత్తం 13 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాలను మంత్రులు, ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రతిపాదించనుండగా.. మిగిలిన మరికొందరు నేతలు వాటిని బలపర్చనున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు, జాతీయ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర, దేశవ్యాప్తంగా దళితబంధు అమలుతో పాటు మరికొన్ని ముఖ్య అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!