IPL 2021: ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే ఆడతాం: రషీద్ ఖాన్
త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ మలి అంచెలో.. ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే ఆడతామని సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఆటగాడు రషీద్ ఖాన్ అన్నాడు. మిగతా మ్యాచుల్లో గెలిచి..
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్లో.. ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే ఆడతామని సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఆటగాడు రషీద్ ఖాన్ అన్నాడు. మిగతా మ్యాచుల్లో గెలిచి కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్ మొదటి దశలో మేం నిరాశపరిచాం. త్వరలో ప్రారంభం కానున్న మిగతా సీజన్లో పుంజుకుంటాం. ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే భావించి బరిలోకి దిగుతాం. చివరి ఓవర్లలో బ్యాట్తో రాణించి.. 20-25 పరుగులు చేయడం చాలా కీలకం. జట్టు విజయంలో అవి చాలా కీలకం. అందుకే, గత కొద్దికాలంగా బ్యాటింగ్పై దృష్టి పెట్టాను. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ రకరకాల షాట్లు నేర్చుకున్నాను. చాలా రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో పిచ్ను బాగా అర్ధం చేసుకోగలిగాం. బంతులు ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? అనే విషయాలపై స్ఫష్టత వచ్చింది. పరిస్థితులను బట్టి బౌలింగ్ చేస్తే వికెట్లు రాబట్టవచ్చు’ అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
ఇప్పటి వరకు సన్రైజర్స్ ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. వరుస ఓటముల నేఫథ్యంలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ని తొలగించిన యాజమాన్యం.. కేన్ విలియమ్సన్కు పగ్గాలప్పగించింది. అయినా సన్రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!