Imran Khan: పాక్ రాజకీయాల్లో ఇమ్రాన్ఖాన్పై బ్యాన్ ముప్పు..?
పాక్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్కు అక్రమంగా విదేశీ నిధులు అందినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఆరోపించింది. వాస్తవానికి
ఇంటర్నెట్డెస్క్: పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు అక్రమంగా విదేశీ నిధులు అందినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఆరోపించింది. వాస్తవానికి ఈ అంశంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ విదేశాల నుంచి నిధులు అందుకొందని తాజాగా పాక్ ఎన్నికల కమిషన్ రూలింగ్లో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఇమ్రాన్, ఆయన పార్టీని పాక్ రాజకీయాల నుంచి బ్యాన్చేసే అవకాశం ఉంది. పాక్ రాజకీయ పార్టీలు విదేశీ నిధులు స్వీకరించడంపై నిషేధం ఉంది.
పాక్ ఎన్నికల కమిషన్ రూలింగ్ను తాము సవాలు చేస్తామని పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీ ఇ ఇన్సాఫ్) ప్రతినిధి ఫవాద్ చౌధురి విలేకర్లకు వెల్లడించారు. తాము విదేశాల్లోని పాక్ జాతీయుల నుంచే నిధులు సేకరించామని ఆయన వెల్లడించారు. ఇదేమీ చట్ట విరుద్ధం కాదన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2018లో అధికారం చేపట్టి.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత చట్టసభలో మద్దతు కోల్పోవడంతో రాజీనామా చేశారు. అమెరికా కుట్రకారణంగానే తాను పదవి పోగొట్టుకొన్నానని ఆయన ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మొత్తం 34 విదేశీ కంపెనీల వద్ద పార్టీ ఫండ్ పొందినట్లు ముగ్గురు సభ్యుల ట్రిబ్యూనల్ తేల్చింది. తమ పార్టీకి మొత్తం 13 ఖాతాలు ఉన్నాయని.. వాటి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. మరోవైపు ఈసీ నుంచి పీటీఐకి నోటీస్ పంపింది. ఇమ్రాన్ ఖాన్పై ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి పీటీఐ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న అక్బర్ ఎస్.బాబర్ కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు