Powet Cuts: విద్యుత్తు విరామం ఈ నెల 15 వరకు పొడిగింపు..
ఏపీలో పరిశ్రమలకు విద్యుత్తు విరామం ప్రకటించినా ఆ లోటు భర్తీ కావడంలేదు. లోడ్ సర్దుబాటు కాకపోవడంతో విద్యుత్ విరామాన్ని ఈనెల 15 వరకూ పొడిగించారు. ఈ నెల రెండోవారం నుంచి గాలులు పెరిగి పవన విద్యుత్ ఉత్పత్తి పెరగవచ్చునని ఏపీ జెన్కో ఆశలు పెట్టుకుంది. అప్పటి వరకూ అనధికారిక కోతలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.
Published : 02 May 2022 09:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి